ఫైనల్కదాఅయితే ఇప్పుడు విలన్ ధర్మాత్మ నా అని ప్రతి ఒక్కరూ నిత్యతులయ్యారు ఆశ్చర్యపోయారు ఇంత పెద్ద కథ నడిపించింది అందరూ శకుని అని అనుకుంటే ఇప్పుడు అందరిని తోసి పుచ్చిన ధర్మ ఆత్మా ఎక్కడున్నాడు ఎవరికి తెలియడం లేదు. అలా కట్ చేస్తే ఇప్పుడు దుర్యోధనుడి కటౌట్ ఒక్కసారిగా మాతము మాయమైపోతుంది అలా కట్ చేస్తే ఎక్కడో దూరంగా గిటగిట్టిగా నవ్వుతూ కలిసి అంటే భయపడతాం అనుకున్నారా అసలైన కలిని నేను రా అని అంట్టు తకను ఓక షూట్ రెడీ చేశాడు అందులో ఐదు రకాల స్టోన్స్ పట్టేలా తానేసుకున్నట్టుగా తన కుడి చేతి మీద వరుసగా టానిస్కు ఐదు రకాల స్టోన్లు వేళ్ళ మీద ఉంటే ధర్మ ఆత్మకు మాత్రం తను చేసిన స్టోన్స్ సరిపోయేలా కరెక్టుగా తన కుడి చేతి మనికట్టు పైకి వరుసగా పెట్టి ఉన్నాయి. అప్పుడే తనకి ఏదో తెలిసినట్టుగా వచ్చింది నాకు కావాల్సిన శరీరం వచ్చింది నా శరీరం ఎవరికి ఇచ్చాను ఎవరు శరీరం నేను తీసుకుంటున్నాను ఇది ఎక్కడి వింతరా అని గట్టిగా నవ్వుతున్నాడుఎంత కష్టపడి నేను డైమండ్ లో సంపాదించాను ఇప్పుడు నేను రాజును అవుతా ఎప్పుడు కల్కి నన్ను కొట్టాడు దానికోసం ఏంటో నాకు ఈ కల వచ్చింది కానీ ఇది ఎప్పుడు నిజమవుతుందో తెలీదు అని అనుకుంటూ సూట్ రెడీ చేస్తూ ఉన్నాడు కొన్ని ఏఐ ఫ్యూచర్స్ అప్లోడ్ చేసి సిద్ధమయ్యాడు అప్పుడే అక్కడికి దుర్యోధనుడి శరీరం వచ్చింది ఆ శరీరానికి ఆ సూటును తొడిగాడు. అంతే బాగా సెట్ అయిపోయింది ఇక శకుని అంటే భయపడిన వాళ్ళు ఇప్పుడు ధర్మ ఆత్మా అంటే భయపడతారా అని అంటూ ఆ శరీరంలోకి దూకాడుఇప్పుడు అలా కట్ చేస్తే ధర్మాత్మ గట్టిగా నవ్వుతూ ఏంట్రా అని ఒక్కసారిగా మాయం అవుతాడు ఈసారి తన టైం ట్రావెల్ పవర్ తో మరి స్పేస్ పవర్ తో ఒక చీలిక లాంటిది ఉపయోగించి స్పీడ్ ను కంట్రోల్ చేస్తూ ఒక్కసారిగా అసుర లోకంలో ప్రవేశిస్తాడు వెంటనే అక్కడ ఉన్న శకుని ధర్మ ధర్మ వచ్చావా నిన్ను నేను బ్రతికించినందుకు నన్ను కాపాడు ఆ కల్తీ గాడు ఆ రుద్ర గాడు అందరూ కలిసి నా మేనల్లుడిని చంపారు అని మాట్లాడుతూ ఒకసారి ఆగిపోతాడు అతన్ని పూర్తిగా చూసిన నేను అల్లుడా అని శకుని మాట్లాడుతున్నాడు
అప్పుడే ధర్మాత్మ గట్టిగా నవ్వుతూ, "ఏంట్రా!" అని ఒక్కసారిగా మాయం అవుతాడు. ఈసారి తన టైమ్ ట్రావెల్ పవర్తో, మరి స్పేస్ పవర్తో ఒక చీలిక లాంటిది ఉపయోగించి, స్పీడ్ను కంట్రోల్ చేస్తూ ఒక్కసారిగా అసుర లోకంలో ప్రవేశిస్తాడు. వెంటనే అక్కడ ఉన్న శకుని, "ధర్మా! ధర్మా! వచ్చావా? నిన్ను నేను బ్రతికించినందుకు నన్ను కాపాడు! ఆ కల్కి గాడు, ఆ రుద్ర గాడు అందరూ కలిసి నా మేనల్లుడిని చంపారు!" అని మాట్లాడుతూ ఒకసారి ఆగిపోతాడు. అతన్ని పూర్తిగా చూసిన శకుని, "నీ అల్లుడా?" అని మాట్లాడుతున్నాడు.
"రేయ్ ముసలి నక్క! నీ అల్లుడు చచ్చి నరకంలో అల్లల్లాడుతున్నాడు. వానికి తోడుగా నువ్వూ వెళ్ళు! నిన్ను, నీ అల్లుడిని నేను రక్షించడానికి పిచ్చివాడిని అనుకుంటున్నావా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు చెప్పిన సమాచారం ప్రకారం మీరు మాత్రమే కలియుగంలో మొదటిగా కనిపించాలి. లాస్ట్లో నేను కనిపించి, కల్కి పుట్టే సమయానికి అతన్ని హతమార్చి నేనే రాజుగా మారాలి. ఇది నా ప్లాన్. దానికోసం నిన్ను కాపాడి కష్టపడితో తలపడి నా చావును నేనే కొనితెచ్చుకొని ఆత్మగా మారి చివరికి నీ మేనల్లుడిని పుట్టించాను. ఎందుకు? ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను, నీ మేనల్లుడిని కాపాడతానని నేనే బాండ్ పేపర్ రాసి ఇవ్వలేదు కదా? నీ అల్లుడి శరీరం కొత్తగా పుట్టించడానికి అందులో ముఖ్యంగా నాడీ అని కలిపాను, అందుకే వాడికి అంత శక్తి వచ్చింది. వాడికి బ్రహ్మ రాత లేకుండా కాలచక్ర డైమండ్తో అతనికి పూర్తిగా రాత లేకుండా రాశాను. తర్వాత నేను రాసిన రాతని అతను జీవించాలి. అతనిలో నేను ఉండి జీవించాలి!" అని జిత్తుగా నవ్వుతూ ఒక్కసారిగా గొంతు పట్టుకున్నాడు శకుని. ఇప్పుడు యువ వయస్సులో ఉన్న శకుని, ధర్మాత్మ గొంతు పట్టుకోగానే మెల్లగా అతని వయసు తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ చివరికి ముసలి వ్యక్తిగా మారిపోయాడు. "ఇదే పరిస్థితిలో నువ్వు మహాభారతంలో చనిపోయావు, మళ్ళీ మరో మహాభారతంలో చచ్చిపోతున్నావు!" అని క్రూరంగా నవ్వుతున్నాడు. అతని చేతి నుంచి ఒక నిప్పులాంటిది బయటకు వస్తుంది. అంతే! అక్కడే భస్మం అయిపోతాడు శకుని. గట్టిగా నవ్వుతూ తన ఆధీనంలోకి అసురులోకాన్ని పూర్తిగా తీసుకున్నాడు.
మహా విధ్వంసం: ధర్మాత్మ దండయాత్ర
అలా కట్ చేస్తే ఇప్పుడు యుద్ధంలో చూపిస్తారు. హీరోలందరూ కూర్చుని ఉన్నారు, అందరూ అలసట తీర్చుకుంటున్నారు. యుద్ధం ముగిసింది అని వాళ్ళు ఫీలవుతున్న సమయంలోనే, ఏదో పెద్ద అరుపు భూమిని చుట్టేస్తున్నట్టుగా, నల్లటి మేఘాలు అంతకంటే భయంకరమైన అరుపులు. అంతటితో ఆగకుండా ఏవో షూట్ చేస్తున్నట్టుగా వింత వింత బాల్స్. అంతే! భూమి చుట్టూ నల్లటి మేఘాలు చుట్టుకున్నాయి కదా, వాటి నుంచి గన్నులతో వచ్చిన కొన్ని రోబోటిక్ అంటే ఒక బాల్స్ లాంటివి భూమి మీద పడుతున్నాయి. అంతే! అవి పడడంతోనే కొన్ని వందల కొద్దీ రోబోట్లు సిద్ధమవుతున్నాయి. అవి పడిన వెంటనే వాటి నుంచి ఒక పెద్ద పేలుడుతో ఇంకొన్ని చిన్న చిన్న బుల్లెట్స్ లాంటివి విడుదలవుతూ, వాటి నుంచి ప్రజలందరినీ అంటే అవి వెళ్లి ప్రజలకు తగులుతున్నాయి. అంతే! ప్రజలందరూ కుప్పకూలిపోతున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు ప్రపంచం మొత్తం బాంబుల దాడి, బుల్లెట్ల దాడి, మనుషుల పతనం. "అంతే! కలియుగం అంటే ఏమనుకుంటున్నారు? నేను చెప్పింది రాజ్యం!" అని అంటూ ముందుకు వెళ్తున్నాడు ధర్మాత్మ.
తన ముందు ఉన్న స్తంభాన్ని చూస్తూ, "ఏంటి దీంట్లో నుంచి కల్కి వచ్చి నన్ను కొట్టి చంపేస్తాడా? అని దేవుళ్ళందరూ నవ్వుకుంటారా? చూడండి!" అని ఆకాశంలోకి చూడగా, బ్రహ్మదేవుడు, శివుడు, ఆంజనేయుడు అందరూ ఉలిక్కిపడతారు. "ఏంటి వీడు మనల్ని కూడా చూస్తున్నాడా?" అని అందరూ విత్తరిపోయారు. కానీ శివుడు, బ్రహ్మదేవుడు మాత్రం వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ దివ్య నేత్రంతో అన్ని చూస్తూ చిన్నగా నవ్వుతున్నారు. అంతే! ఒక్క దెబ్బతో ఆ స్తంభాన్ని అంటే కల్కి శరీరం ఉన్న స్తంభం 'పటాఫట్' మంటూ చీలిపోతుంది. రెండు మూడు దెబ్బలకి అది పూర్తిగా పగిలిపోతుంది. దాంట్లో నుంచి మట్టి ముద్దలా ఒక చిన్న పిల్లాడి శరీరం. దాన్ని పట్టుకొని, "ఈ పిల్ల కుంక ఈ కాలాంతకుడిని ఎలా చంపుతాడు అనుకున్నారా? ఇప్పుడు దేవుడు కాదు కేవలం AI మాత్రమే! నేను చెప్పింది మాత్రమే జరుగుతుంది. నేను చెప్పింది జరగకపోతే ఏం జరుగుతుందో చూస్తారా?" అని ప్రజల వైపు చూస్తాడు. అంతే! కొంతమంది ప్రజలు అక్కడే నీరులా కరిగిపోతున్నారు. కరిగిపోయిన వెంటనే అది భూమిలో కలిసిపోయి అసలు వాళ్ళ డీఎన్ఏ, శరీరం ముక్కలు అంటే శరీరంలోని భాగాలు అన్ని కరిగిపోయాయి. గుండె కానీ, ఎముకలు కానీ మామూలుగా అగ్నిలో వేసిన ఎముకలు అంత త్వరగా కాలిపోవు కానీ, ఒకే ఒక్క చూపుతోనే వాళ్ళ ఎముకలు కూడా బూడిద అయిపోయాయి. బూడిద అనడం కన్నా అసలు కనిపించకుండా మాయమైపోయాయి అనడం మంచిది. అంతే! హీరోలందరూ బిత్తర పోయారు. దేవుళ్ళు ఉలిక్కిపడ్డారు. "గణేశా! కార్తికేయా! ఇంతటి వాడిని మీరు హతమార్చాలి అనుకున్నారు! ఇప్పుడు కల్కి శరీరాన్ని కూడా బయటకు తీశారు. ఇంతవరకు ఎంత పెద్దగా కనిపించినా కల్కి శరీరం ఒక్కసారిగా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు అతను చిన్న పిల్లవాడిగా కనిపిస్తున్నాడు," అని అందరూ కళ్ళనీళ్ళల్లో భూమి సంగతి అయిపోయింది అని అనుకుంటున్నారు. అప్పటిదాకా కొట్టుకుంటున్న ప్రజలు ఆ దెబ్బకు ఉలిక్కిపడ్డారు. చుట్టూ జరుగుతున్న విషయాలను చూస్తూ అంతం అనుకుంటున్నారు.
కల్కికి ఊపిరి పోసిన వాయుదేవుడు: రుద్రుడి ఆంజనేయ రూపం
ఇక అంతే! ఆ పిల్లవాడు శరీరాన్ని ఒక చోట తగిలించాడు. అది గాలికి ఊగుతూ ఉంది. ప్రతి ఒక్కడు ఇలా అనుకుంటున్నాడు, "ఇది ఏంటి బొమ్మ? ఎందుకు ఇక్కడ తగిలించారు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్తంభం లో నుంచి వచ్చిందా?" అని అనుకుంటూ ఉంటే, పైనుంచి చూస్తున్న బ్రహ్మదేవుడు ఇలా అనుకుంటున్నాడు, "మీరు అన్ని ఫిక్స్ చేశారు కానీ ఆ పిల్లవాడికి అంటే కల్కికి మీరు ఊపిరి ఇవ్వడం మర్చిపోయారు వాయుదా!" అని అంటాడు. వాయుదేవుడు గిరగిరా తిరుగుతూ బ్రహ్మదేవుడి ముందు ఎదుట నిలబడి, "ఇంకా నా టర్న్ రాలేదు కదా!" అని అంటాడు. "ఇది కూడా కరెక్టే! అవును కదా, నువ్వే అప్పుడే వెళ్తే ఇక ఏం చేయగలం?" అని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఆ బొమ్మ అక్కడ నుంచి మాయమైపోతుంది. మళ్ళీ అదే చోట అదే స్తంభంలో అదే ప్లేస్లో ఉంటుంది. ఇది గమనించలేదు ధర్మాత్మ. కానీ అతను ఒక పక్క కన్ను వేసి ఉన్నాడు. అది మాయమైంది చూశాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని లేదా అది ఏం చేస్తుందని గర్వము తెలియడం లేదు.
ఇక ప్రజలందరినీ ఒక చోట చేర్చాడు. "నీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను గుర్తు ఉన్నాను కదా?" అని ఒక చిటిక వేస్తాడు. అంతే! అంతకుముందు జరిగిన సంఘటనలు గుర్తుకు రావడంతో ప్రజలందరూ విత్తరిపోయారు. అప్పుడు యుగంధర్ను చంపింది, ఆ తర్వాత ప్రజలందరినీ బంధించడం, ప్రజలను ఎంత క్రూరంగా చూడం, ప్రకృతి మీద ఎలా ఉండాలని - అవన్నీ గుర్తు రావడంతో ప్రజలందరూ అలాగే నడుచుకోవడం మొదలుపెట్టారు. హీరోల విధ్వంసంతో కథ మరో స్థాయికి చేరుతుందన్నట్టుగా. అంతే! ఇక హీరోలందరూ ఐదుగురు లేచి నిలబడ్డారు. కానీ శివ దూరంగా పడి ఉన్నాడు. అతని మెడ మీద ఉన్న డైమండ్ ఎవరో లాగుతున్నట్టుగా గట్టిగా అరుస్తున్నాడు. ఒక్కసారిగా మెడతో సహా పూర్తిగా రెండు ముక్కలైపోతాడు. శివ ఎంతో అద్భుతంగా కనిపించినా, శివ ఇప్పుడు రెండు ముక్కలుగా మారిపోయాడు. అంతే! రుద్రుడికి పిచ్చి కోపం వచ్చింది. రుద్రుడు మరింత కోపంగా ఉన్న తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం అని తన ఫ్రెండ్ శివా యొక్క శరీరం దగ్గరికి వెళ్ళాడు. ఆ డైమండ్ ఎక్కడికి వెళుతుందని చూడగా, ఆ డైమండ్ డైరెక్ట్గా వెళ్లి ధర్మాత్మ సూట్ పైన పడుతుంది. దానికోసం మనం ఏమో తెలియదు కానీ, ఆ డైమండ్ కోసం మరో చిన్న హోల్ లాంటిది జత చేశాడు. అది తన వెనకాల నడుముపై ఉంది. అది ఎప్పుడైతే సెట్ అయిందో, తెల్లగా మెరిసిపోతున్న డ్రెస్ కాస్త ఇప్పుడు పూర్తిగా నలుపు రంగులోకి మారుతూ, బ్లూ కలర్ డిజైన్తో విచ్చలవిడి శక్తితో నిండిపోయింది. అంతే! హీరోలందరూ పిచ్చ పిచ్చి కోపంతో ముందుకు వస్తున్నారు.
హీరోల పతనం: ధర్మాత్మ కాలచక్ర శక్తి
సామ్రాట్ మరియు విక్రమార్క ఇద్దరూ ఒకేసారి, "దుర్మార్గుడా! ఒక మనిషిని చంపి ఇంతమందిని బాధపెట్టిన నువ్వు ఇక బ్రతికుండ కూడదు!" అని అంటూ ముందుకు వస్తున్నారు. అంతే! ధర్మాత్మ ఒక్క చూపుతో వాళ్ళని ఎక్కడ పెట్టాలో, వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారో, తను ఎక్కడ ఉండాలో అని మొత్తం స్కాన్ చేసింది. వాళ్ళందర్నీ చిత్తుగా కొట్టాడు. ధర్మాత్మ కొట్టిన కొట్టుడుకి సామ్రాట్ మరియు విక్రమార్క ఇద్దరూ ఎగిరి కింద పడ్డారు. వాళ్ళ నోటి నుంచి రక్తం కారుతూ ఉండగా, మరో పక్కనుంచి విక్రమ్ పూర్తి శక్తితో తన బాణం, విల్లుతూ రెడీ అయ్యాడు. దివ్యాస్త్రం మెరిసింది. దానిలోకి చెప్పలేని ఎనర్జీ ఫోర్స్ విడుదలవుతూ యుద్ధానికి సిద్ధం చేసింది. అంతే! అర్జునుడి శక్తి పూర్తిగా వచ్చింది. మరో పక్క నుంచి అర్జున్ తన పూర్తి శక్తితో మరో పక్కనుంచి మరో బాణంతో యుద్ధం చేశాడు. డైమండ్లను గురి చూశారు. కానీ తనలో ఉన్న AI మరియు కాలచక్రం ఎవరిని ఎక్కడ ఉంచాలో అలాగే ఉంచుతుంది. అంతే! మరోసారి పెద్ద దాడితో అర్జున్, విక్రమ్ అంటే కర్ణుడు పూర్తి నిశ్శత్తువతో ఎగిరి కింద పడతారు. వాళ్ళు నువ్వు కొట్టింది ఒకే దెబ్బ అయినా కాలచక్రాన్ని ముందుకు వెనక్కి తీస్తూ వాళ్ళందరినీ అంటే ఆ అర్జునుడిని మరియు విక్రమ్ని పిచ్చపిచ్చగా కొట్టాడు. వాళ్ళు పడిపోయిన దెబ్బలకు ప్రజల్లో మరింత భయం పెరిగింది.
అశ్వత్థామ, పరశురాముడి శాప విమోచనం: కల్కికి కొత్త శక్తులు
ఇక పడిపోయిన హీరోలను తన దగ్గర ఉన్న రోబోట్లు బంధించడం మొదలుపెట్టాయి. ఇదంతా చూస్తున్న రుద్రుడు, "ఇక చివరి అవకాశం నాదే! నా దగ్గర కూడా నీ కంటే బలమైన డైమండ్లు ఉన్నాయి! చూసుకుందాం!" అని మాయమైపోయాడు. ధర్మాత్మ మాత్రం అస్సలు భయపడలేదు. "ఏంటి రుద్రా! నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్ను ఒక్కసారి చూశాను అంతే! ఇప్పుడు మళ్ళీ నీతో పోటీపడే అవకాశం వచ్చింది. నీ గురించి ఆ ముసలోడు ఏదేదో చెప్పాడు, అదే శకుని!" అని క్రూరంగా నవ్వుతున్నాడు. అతడు చూడడానికి ఇప్పుడు పూర్తిగా 2.0 లో అంటే రోబో చిట్టి రోబోలా కనిపిస్తున్నాడు కానీ ఒకటే తేడా. అక్కడ పూర్తిగా డబ్బా రేకులు ఉంటే ఇక్కడ శరీరం మీద డబ్బా రేకులు ఉన్నాయి అంతే తేడా. కానీ ఆ రోబోట్ తనకు తానుగా ఆలోచిస్తుంది కానీ ఇక్కడ ఉన్నది తాను పూర్తిగా విశ్లేషించి ప్రతిదానికి ఒక ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది. అందువల్ల ధర్మాత్మకు పూర్తిగా విజయం దక్కుతుంది.
ఇప్పుడు ఎప్పుడైతే తన గురించి తెలుసుకొని రుద్ర మాయం అయిపోయాడు, అది గమనించాడు. అలాగే మళ్ళీ కొత్తగా స్తంభం ఏర్పడడం చూసి కొంచెం విత్తనపోయాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపు ఒక శబ్దం "జై శ్రీరామ్!" అంటూ గదతో కొట్టిన శబ్దం. కానీ ధర్మాత్మకు ఏమీ కాలేదు. ఒక్క ఇంచు కూడా కదల్లేదు. డైమండ్ల పవర్ వాళ్ళు లేదా రుద్రుడు కోపం వల్ల అర్థం కావడం లేదు. ధర్మాత్మ కించి కూడా బయటికి కదలడం లేదు. వెనక్కి తిరిగి రుద్రను చూస్తూ, "ఏరా! నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా?" అని గట్టిగా నవ్వుతాడు. ఆ దెబ్బకు రుద్రా చెవుల్లో నుంచి గుర్రం అంటున్న శబ్దం వస్తూ ఉండగా, రుద్రుడు దూరంగా ఎగిరిపడతాడు. తన నోటికి అంత సౌండ్ కి ఎగిరిపడిన రుద్రుడు మరింత వేగంతో తిరుగులేస్తున్నాడు. అతని శరీరం ఎప్పుడు పూర్తిగా మారిపోయింది. మానవుడిగా ఉన్న రుద్రుడు ఇప్పుడు ఆంజనేయస్వామిలా పూర్తిగా మారిపోయాడు. పెద్ద తోకకు దూరంగా నిలబడి "జై శ్రీరామ్!" అంటూ, "ఇప్పుడు రా! చూసుకుందాం!" అని తన తోకతోనే యుద్ధం మొదలుపెట్టాడు. ఆ తోక వచ్చిన ప్రతిసారి ధర్మాత్మ తన చేతులతోనే అడ్డగిస్తుంది. ప్రతి దెబ్బ ఒక గట్టి శబ్దం ఇస్తుంది. ఇంతసేపు నిలబడిన రుద్రుడిని చూస్తూ, "పర్వాలేదు! నువ్వు కూడా గ్రేట్! మీకు దైవశక్తులు ఉన్నంత మాత్రాన అది సరిపోతుందనుకుంటున్నావా?" అని అంటున్నాడు. "చూడు, ఇప్పుడు మేము ఏం చేయాలో నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు మాత్రం టెన్షన్ పడకు. ఎలా ఉంటుందో చెప్పనా? నరసింహ స్వామిని చూసావా? ఇప్పుడు అంతకుమించి చూస్తావు!" అని అంటున్నాడు.
చిన్నపిల్లాడి శరీరం ఇప్పుడు కొంచెం కొంచెం ఎదగడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న దేవుళ్ళు, "అసలేం జరిగింది? ఇప్పుడు మళ్ళీ ఎలా పెరుగుతుంది?" అని అంటున్నారు. అప్పుడు నారదుడితో పాటు లింగయ్య వస్తాడు. నారదుడు ఇలా అంటున్నాడు, "ఆ ధర్మాగాడు కాలచక్రాన్ని, టైమ్ ట్రావెల్ని ఉపయోగించి అంటే కల్కి పెద్ద కాకుండా ప్రయత్నిస్తున్నాడు. తను వేసే ప్రతిసారి నీరు, నిప్పు కలిపి బలమైన దాడి చేయడం వల్ల ఆ స్తంభం పగిలిపోతుంది. కల్కి శరీరాన్ని పట్టుకున్నప్పుడు తన శక్తులను ఉపయోగించి వయసును తగ్గిస్తున్నాడు. ఇది అతని ప్రయోగం. ప్రతిసారి ఇలాగే చేస్తున్నాడు. కాలచక్రాన్ని ఉపయోగించడం ఏం జరుగుతుందో ముందే చూద్దాం. ఆ దాడిని అడ్డుకోవడం ఇది అతని స్ట్రాటజీ," అని చెబుతున్నాడు నారదుడు. "సరే, ఇప్పుడు ఈ లింగయ్య ఎందుకు వచ్చాడు?" అని గణేశుడు, కార్తికేయ అడగ్గా, "ఇతను ఎవరో కాదు. ఇతను నా అంశం మీద పుట్టిన వ్యక్తి. నేనే ఇతన్ని అశ్వత్థామ డైమండ్ను కాపాడమని చెప్పాను. కానీ ఇప్పుడు అతని పూర్తి శక్తి ఎందుకు పనికి వస్తుందో తెలుసా?" అని చిన్నగా నవ్వడంతో, అశ్వత్థామ, పరశురాముడు ఇలా అంటున్నారు, "మాకు తెలుసు. మేము ఎప్పుడూ ఊహించాల్సింది. కానీ ఇప్పుడే మాకు అర్థమైంది," అని అంటున్నారు.
అంతే! ఒక విసురు గాలితో అక్కడున్న హనుమంతుడిలో సగం శక్తి వెళ్ళిపోతుంది. అలాగే అశ్వత్థామ, పరశురాముడు ఆ స్తంభం దగ్గరికి వెళ్తారు. ఏం జరుగుతుందని చూద్దామని ధర్మాత్మ అక్కడికి వెళ్తాడు. అంతకుముందే రుద్రుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. సగం శక్తి ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా తన దగ్గర ఉన్న 26 డైమండ్లలో 16 డైమండ్లు మామూలు డైమండ్లుగా మారిపోతాయి. అతని శక్తి సుమారుగా తగ్గిపోయిందని తనకే తెలుస్తుంది. "ఏంటి ఈ ధర్మ గాడి దగ్గర ఇంత శక్తి ఉందా? నా దగ్గర ఉన్న 26 డైమండ్లలో 16 డైమండ్లు పూర్తిగా శక్తి కోల్పోయాయి! వీడు మానవుడేనా? లేదా రోబోటా? లేదా మాంత్రికుడా?" అని బిత్తర పోయి ఒక పక్క కూర్చున్నాడు. అక్కడున్న హనుమంతుడి శరీరం మెల్లమెల్లగా యువ సైనికుడి నుంచి కొద్దిగా 40 ఏళ్ల, 40 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా మారిపోతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ, "భయపడకండి! నాకు ఏం కాలేదు. కేవలం నా శక్తి సగం కల్కి దానంగా అంటే తన శక్తిని తనకే ఇచ్చినట్టుగా అనిపిస్తుంది," అని అంటున్నాడు. అందరూ నిరాశ పడిపోతారు. "కల్కి ఇంత భయానకంగా ఉన్నాడు, ఆ మాత్రం లేకపోతే అంత భయంకర శక్తిని ఎలా తట్టుకుంటాడు?" కానీ ఒకటే బాధాకరం, "హనుమంతుడి శక్తి కూడా తగ్గిపోయే అంత గొప్ప శక్తి ఉందా?" అని అనుకుంటున్నారు.
అలా కట్ చేస్తే అశ్వత్థామ మరియు పరశురాముడి దగ్గర చూపిస్తారు. పరశురాముడు, అశ్వత్థామ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అలా ఉంటారు. తన వెనకాలే వచ్చినా ధర్మాత్మ, "ఏంట్రా ముసలివాడా! ఇప్పుడు రా చూసుకుందాం!" అని పరశురాముడిని వెక్కిరిస్తున్నాడు. పరశురాముడు వెనక్కి తిరిగి, "నీ అంతం కోసమే నా ఈ ప్రయత్నం రా! నా నుంచి తప్పించుకొని చచ్చి, మళ్ళీ చచ్చి, మళ్ళీ చచ్చి ఇలా ఎన్నిసార్లు చస్తావు? బోర్ కొట్టడం లేదా? ఇప్పుడు నీ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకొని అప్పుడు ఈ మాట అడుగు. అది నీ AIకి కూడా అందని ప్రశ్న అవుతుంది!" అని గట్టిగా నవ్వుతున్నాడు. ధర్మాత్మ, "చావండి!" అని అంటూ ఒక్క తోపుతూ ఆ స్తంభంలోకి పంపిస్తాడు. ఆ స్తంభంలోకి వెళ్ళిన మరుక్షణం అశ్వత్థామ మరియు పరశురాముడు తమ జీవిత గమ్యం ఏంటో తెలుసుకున్నారు. తమ రూపాలు ఇంకా ఎందుకు నాశనం అవ్వలేదు? కృష్ణుడు తన ప్రతి అడుగులోనూ తను చివరిలో పాపనాశనం కోసం అంటే అన్యాయం, అధర్మం వంటివి నాశనం కోసం ప్రతి అడుగు వేస్తున్నాడు. అతన్ని అలాగే అందరిలాగా నాశనం చేయకుండా భూమి మీదనే ఉంచాడు. అశ్వత్థామ డైమండ్ శక్తి పూర్తిగా కృష్ణుడి శరీరంలో లీనమవుగానే ఒక కదలిక. అంతే! భూమి బద్దలైపోతున్నట్టుగా శబ్దాలు. అలాగే పరశురాముడి శక్తి పూర్తిగా చేరగానే కల్కి చేతుల్లో నుంచి అంటే గోర్లు ఉంటాయి కదా, గోర్లు గండ్ర గొడ్డలిగా మారిపోయాయి.
ఇదే స్టోరీని ఆడియోగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు రావచ్చు ఇదే నా ఫైనల్ అవ్వచ్చు ఓకేనా SRC creating unique story's ఛానల్ పేరు ఓకే